Monday, 17 December 2018

అభ్యంతరాలు ఎదురైనా సంస్కృతప్రచారం ఆపకండి.

18-04-2017 నాడు ఫేస్ బుక్ లో నేను వ్రాసిన పోస్టు ఇది.

)))(((
#హిందూపురంలోని సోదరీసోదరులారా!
#సంస్కృతం మాట్లాడటం చాలా సులువు!
పదిరోజుల పాటు రోజుకు కేవలం రెండు గంటలు కేటాయించగలరా?
నేను మాట్లాడటం నేర్చుకున్నది ఒక్క వారంరోజుల్లోనే! 
మీరు నాకంటే త్వరగా నేర్చుకోగలరు! నాకంటే బాగా మాట్లాడగలరు!
#సంస్కృతభారతి వారి బోధనప్రణాళిక అటువంటిది!
***
సంస్కృత భారతి సంస్థ వారు సంస్కృతాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు నడుం బిగించి దశాబ్దాలు దాటారు. మన దేశంలో కొన్ని లక్షలమంది ఇపుడు సంస్కృతం మాట్లాడుతున్నారు. సంస్కృతం మృతభాష అని వెక్కిరించినవారు, అభిప్రాయపడినవారు పాపం, ఇపుడు తెల్లబోయి చూస్తున్నారు.
***
(ఎప్పుడు?)
2017 వ సంవత్సరం మే నెల 9 వ తేదీనుండి ఒక పది రోజులు.
(అర్హులు ఎవరు?)
12 సంవత్సరాలు నిండిన ఆడా మగా చిన్నా పెద్దా ఎవరైనా సరే!
(ఎక్కడ?)
అనంతపురం జిల్లా - హిందూపురంలో - నింకంపల్లి రోడ్డు - కంచి కామాక్షీ కళ్యాణ మంటపం వెనుక -
(ఎవరిని సంప్రదించాలి?)
డాక్టర్ పోతరాజు త్రిశూలపాణి, అనంతపురం - 94400 06439
డాక్టర్ కె కె వి శర్మ, అనంతపురం - 94403 61342
శ్రీ జి నాగేంద్ర, హిందూపురం - 96660 02100
శ్రీమతి పేరా సుధాస్రవంతి, హిందూపురం - 98665 55689
(శుల్కం - అంటే ఫీజు ఎంత?)
డబ్బు రూపేణా వస్తు రూపేణా మీరు ఏమీ ఇవ్వనవసరం లేదు.
మీ శ్రద్ధ, మీ ఆసక్తి, మీరు నేర్చుకున్నదాన్ని అవసరమైనపుడు ఇతరులకు నేర్పే ఓర్పు ఉంటే చాలు.
***
సరే, ఆ విధంగా ఒక పది రోజులు నేర్పించి మళ్ళీ మాదారిన మమ్మల్ని వదిలేస్తారా అని ముందే ఒక అభిప్రాయానికి రాకండి.
1 ప్రతివారం ఒక రోజు ఒక గంటపాటు సమావేశమై మరిన్ని నైపుణ్యాలను సంతరించుకొనేందుకు గాను - సాప్తాహిక సమ్మేళనం - ఉంటుంది.
2 మీకు ఉత్సాహం ఉంటే - మీరే స్వయంగా 3 - 10 సంవత్సరాల పిల్లలకు బాలసంస్కృతకేంద్రాలు నిర్వహించడానికి తగిన ప్రోత్సాహం శిక్షణ ఇస్తారు.
ఇంకా ఆసక్తి ఉన్నవాళ్లు ఉంటే -
3 సంస్కృతం ద్వారా భగవద్గీతను అధ్యయనం చేసేందుకు గీతాశిక్షణ కేంద్రం ప్రారంభిస్తారు.
4 & 5 & 6 మీరు సంస్కృతంలో నైపుణ్యాన్ని సాధిస్తున్న కొద్దీ మరింతగా నేర్చుకునేందుకు రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. సంస్కృతభారతి వారు మీ తోబుట్టువుల్లా మీకు తోడ్పడతారు.
***
#రాయలసీమలో దాదాపు మన ఇంటి ముంగిట మనకు లభిస్తున్న ఈ చక్కని అవకాశాన్ని జారిపోకుండా అందిపుచ్చుకుందాం. మన సోదరీసోదరులు మరో పదిమందికి కూడా ఈ విషయాన్ని తెలియజేద్దాం!
#జైరాయలసీమ
#జైసంస్కృతం

)))(((
దానికి అరుణ్ విరసం గారు తమ అభ్యంతరం తెలియజేసిన విధం ఇది.

Arun Virasam హిందూపురం ప్రజలకు నేర్పవలసింది సంస్కృతం కాదు
తాగునీరు లేకపోయినా బతకాగలిగే నేర్పు.ప్రజల మౌళికావసరాలు పట్టించుకోకుండా ఎమ్ చేసినా ప్రచారం వస్తుందేమో గాని,ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.కూడుపెట్టే చదువు చెప్పండి.
అన్నీ ఉండి, తీరికావున్నవాళ్ళు సంస్కృతం నేర్చుకోవచ్చు,అరబ్,ఫ్రెంచి భాషలు నేర్వవచ్చు,, బతుకుతెరువుకోసం,పిల్లల్ని,పెద్దల్ని ఊర్లో వదలి వలపోతున్న వాళ్ళ విషయం ఆలోచించండి,

)))(((
ఆయన అభ్యంతరానికి నేను చెప్పిన సమాధానం ఇది.

श्रीनिवास कृष्णः Arun Virasam మహోదయా! 
మీరన్నది నిజం! ప్రశంసనీయం! తక్షణమాచరణీయం! 
సంస్కృతం లేకుండా జీవితాంతం బ్రతకవచ్చునేమో గాని, త్రాగునీరు లేకుండా ఒక్కరోజు కూడా బ్రతికే పరిస్థితి లేదు!


అయితే, కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది.
ప్రపంచం వైవిధ్యభరితమైనది. ప్రతిదానికీ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. మనకు ఎక్కువ అవసరమైనదాన్ని ఎక్కువగా ఆదరించి అక్కరలేనిదాన్ని తక్కువచేయడం మానవనైజం. మీరు కూడా చేస్తున్నది అదే. మీ మాటలకు అర్థం అదే. 

కాని, మనమేం చేసినా మామిడి చెట్టు మామిడికాయల్నే ఇస్తుంది, కొబ్బరి చెట్టు కొబ్బరికాయల్నే కాస్తుంది. అడివిలోనూ మానససరోవరంలోనూ వొయ్యారాలు పోయే నెమళ్లనూ హంసలనూ తన్ని తరిమేసి కోళ్లూ గొర్లూ పెంచుకొందాం, మనకు ఆకలేసినపుడు వాటిని కోసుకు తినొచ్చు అని ఎవరికైనా ఆలోచన వస్తే నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే క్షుద్బాధ ఎంత భయంకరమైనదో నాకు తెలుసు కాబట్టి. అలాగని ఎవరికో పనికిరామనే బెంగతో నెమళ్లు కోళ్లు కాలేవు, హంసలు గొర్లు కాలేవు. అంత ఆకలేస్తే నెమళ్లనూ హంసలనూ పట్టుకొని అలాగే తినేసినా అవి ఏమీ చేయలేవు కూడా. పాపం కవులూ భావుకులూ వాటిని ఎంతెంతగా పొగిడినప్పటికీ, after all అవి కూడా, అమాయికప్ప్రాణులే కదా!

అలాగే ఇక్కడ సంస్కృతం కాస్తో కూస్తో చదువుకున్నవారు కూడా అలాగే ఉన్నారు. వారికి తెలిసిన విద్యను వారు బోధిస్తున్నారు. వారు ఎవరినీ సహాయం యాచించటం లేదు. ముందే చెప్పాను కదా? చక్కగా ఎదిగిన మామిడి చెట్టు మామిడి కాయలను ఇతరులకోసం ఎలా కాస్తుందో, అలాగే వారు తమకు తెలిసిన సంస్కారవిద్యాఫలాలను తాము అందిస్తున్నారు.

అన్నీ ఉండి తీరిక ఉన్నవాళ్లు మాత్రమే సంస్కృతం నేర్చుకోవాలి అని మీరు శాసిస్తున్నారు. పోనీ అలాగే కానివ్వండి. అటువంటి వాళ్లనే రానివ్వండి. ఎటువంటి వాళ్లు వచ్చినా వాళ్లు నేర్పిస్తారు.

కూడు పెట్టే చదువులు చెప్పండి అంటున్నారు. కూడు పెడుతుందో లేదో? ఏం పెట్టినా పెట్టకున్నా వారు సంస్కృతం సంస్కారం తప్ప మరొకటి మరొకటి నేర్పలేరు. మార్కెట్లో డిమాండు ఉన్నా లేకున్నా, రేటు ఆకాశాన్ని తాకినా, పాతాళంలోనికి కుంగినా ఓ టమోటా మొక్క టమోటాకాయలే కాస్తుంది గాని, రేగు కాయల్ని, నేరేడుకాయల్ని మరొక మరొక ఆపిల్ కాయల్ని ద్రాక్షలనూ కాయలేదు. 

మరోమాట. సంస్కృతభారతివారు ప్రచారం కోసం ఇలాంటి పని చేయటం లేదు. హిందూపురంలో మాత్రమే చేయటం లేదు. తమ కర్తవ్యం అని భావించి వారు చేస్తున్న పనుల వల్ల ప్రజలకు ఏమైనా ఒరుగుతుందో లేదో - అది ప్రజలే తేల్చుకుంటారు.

పిల్లల్ని పెద్దల్ని ఊళ్లో వదలి వలసపోతున్న వాళ్ల విషయం చూడండి అంటున్నారు. మంచి విషయమే. కాని, సంస్కృతభారతి వారు కోటీశ్వరులేం కాదు అందరినీ పోషించడానికి. అవన్నీ చూసుకోవలసింది ప్రభుత్వాలు. సంస్కృతభారతి రాజకీయసంస్థ కాదు. సంస్కృతప్రేమికుల సంస్థ. వారు చేయగలిగింది మాత్రమే వారు చేయగలరు. మీరు చేయగలిగింది మీరు చేయండి. లేదా వారిని కలుపుకుంటే ఫలానా ప్రజాప్రయోజనకరమైన పనిని చేయగలం అనుకుంటే వారితో ఆ విషయం ప్రస్తావించి, ఒప్పించి చేసేందుకు ప్రయత్నించండి.

ధన్యవాదాలు

అది పెద్దల సభా కాదు, వారు పెద్దలూ కారు

(1)
"పెద్దలందరూ విచ్చేస్తారు.  ఆ పెద్దల కోసం వెంటనే ఒక సభను నిర్మించవయ్యా విదురా" అన్నాడు ధృతరాష్ట్రుడు.  
"మన పెద్దలు నిర్మించిన సభ ఇప్పటికే ఉంది కదా అన్నా?  మరలా ఒక క్రొత్త సభ దేనికి?"
"పిల్లలు ముచ్చట పడుతున్నారు.  పాండవులను పిలిచి వారితో ఆ సభలో జూదమాడుతారట."
"అన్నా, ఇదేం బాగులేదు.  దీనివల్ల గృహకలహాలు చెలరేగుతాయి.  సర్వనాశనం కలుగుతుంది.  ఈ సభానిర్మాణమనే ఆలోచననూ, జూదమనే ఆలోచననూ విరమించుకోండి".
"ముందు నువు ఎక్కువగా ఆలోచించకు.  నా ఆజ్ఞను పాటించు."
"చిత్తం."
(2)
తోరణస్ఫటికం అనే ఆ పెద్దల సభకు చిన్నా పెద్దా అందరూ విచ్చేశారు.  జూదం మొదలుపెట్టడానికి పెద్దాయన ధృతరాష్ట్రుడు అనుమతించాడు.  ఆ పెద్దల మధ్య మేము మహాక్షత్రియవంశసంజాతులము అనే ఆభిజాత్యం కలిగిన మహారాజులు జూదం ఆడటం మొదలుపెట్టారు.  దుర్యోధనుడు గెలుస్తున్నకొద్దీ కౌరవులు ఉత్సాహంగా కేకలు వేస్తూ ఓడుతున్న పాండవులను గేలిచేయడం మొదలుపెట్టారు.
"రాజా! నా మాట విని ఇంతటితో జూదం ఆపమని చెప్పండి.  మీరు జూదానికి ముందు కూడా ధనికులేగాని, దరిద్రులు కాదు కదా?  ఈ జూదం వినోదం కోసం కాక వికృతానందంకోసం సాగుతున్నట్టనిపిస్తోంది" అన్నాడు విదురుడు.    
"ఏమయ్యో, విదురా!  నిన్నెవడడిగాడని సలహాలు చెబుతున్నావ్?  నువ్వు మా పక్కలో పాములాంటివాడివి. నిన్ను మా దగ్గర పెట్టుకొనడం కూడా పాపమే.  నువ్వు మాకేం అవసరం లేదు.  మాకేం బోధించాల్సిన అవసరం లేదు." అని గర్జించాడు దుర్యోధనుడు.  "సరే, ఆయన మాటలు పట్టించుకోవద్దు.  మనం జూదం కొనసాగిద్దాం" అన్నాడు.  చిన్నాన్న అంతటివాడినే పేరుపెట్టి బెదిరించిన దుర్యోధనుడిని చూసి అంతా భయపడి నోరుమూసుకున్నారు.
క్రమంగా ధర్మరాజు తన తమ్ములను ఓడిపోయాడు.  తనను ఓడిపోయాడు.  ద్రౌపదిని కూడా పందెం పెట్టాల్సిందేనన్నాడు శకుని.  సరేనన్నాడు ఆ మహా ధర్మాత్ముడు.  సభ మొత్తం ఛీఛీఛీ అనే మాటలతో ప్రతిధ్వనించిపోయింది.  విదురుని మొహం వాలిపోయింది.  భీష్మద్రోణకృపాచార్యులవంటి పెద్దలకు కంపరమెత్తి ఏమీ చేయలేని నిస్సహాయతతో సిగ్గుతో వంటినిండా చెమటపట్టింది.  ఆ పెద్దలలో ఆనందించినవాడు ఒక్క ధృతరాష్ట్రుడే.  గుడ్డివాడైన అతడు అప్పుడే ఆ పందెం కూడా గెలిచేశామనుకున్నాడు పాపం.
శకుని పాచికలు వేశాడు.  "మేమే గెలిచాం" అని గొంతెత్తి అరిచాడు.  కౌరవుల అరుపులు కేకలతో సభ దద్ధరిల్లిపోయింది.
(3)
దుర్యోధనుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.  "ఓయ్,  విదురా! ఇపుడు ద్రౌపది మా దాసి.  నువ్వు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చి మా భవనం ఊడ్పించు.  పో. పోయి తీసుకురా." అన్నాడు. 
"నీకు పోయే కాలం వచ్చింది" అని విదురుడు తిరస్కరించాడు.
దుర్యోధనుడు ప్రాతికామిని పంపించాడు. 
అతడు కాసేవయాక వెనుదిరిగి వచ్చి "వాడెవడో దుర్యోధనుడు పిలవడమేమిటి, నేను రావడమేమిటి?  సభలో పెద్దలను ధర్మమేమిటో అడిగిరా" అని ద్రౌపది పంపింది అని చెప్పాడు.  తాము పెద్దలమని సభలో ఎవ్వరూ అనుకున్నట్టు లేదు.  ఎవరూ నోరెత్తలేదు.
"ఓయ్ ప్రాతికామీ!  ఆమెను ఆమాట పెద్దలసభకే వచ్చి అడగమను.  ధర్మమేమిటో ఇక్కడకే వచ్చి తేల్చుకోమను. ఫో!" అని కసిరాడు దుర్యోధనుడు.  
ప్రాతికామి దుర్యోధనుడి మాటలను పట్టించుకోకుండా మళ్లీ పెద్దలసభనే అడిగాడు: "ద్రౌపది ప్రశ్నకు నన్నేం సమాధానం చెప్పమంటారు?"
వాడి నిర్లక్ష్యానికి దుర్యోధనుడికి ఒళ్లు మండింది. 
"దుశ్శాసనా!  ఈ పిరికివెధవను పక్కకు నెట్టి నువ్వెళ్లి ద్రౌపదిని లాక్కురాపో.  ఓడిపోయిన బానిసలు ఈ పాండవులు మనల్నేం చేయగలరు?" అన్నాడు.
నేను రజస్వలను, ఏకవస్త్రను. ఈ స్థితిలో నన్ను సభకు రమ్మనడం న్యాయం కాదు అని ద్రౌపది బ్రతిమలాడినా దుశ్శాసనుడు తన తల్లి ముందే ద్రౌపది జుట్టుపట్టుకొని, నువు ఏకవస్త్రవైనా వివస్త్రవైనా రావలసిందే అని దుర్భాషలాడుతూ ఆమెను పెద్దలసభకు ఈడ్చుకుపోయాడు.  భరతమహారాజవంశానికి కోడలై వచ్చిన స్త్రీకి ఆ దుర్భరావమానం కలగడం ఆ సభ కళ్లారా చూసింది.
"సభలోని పెద్దలు ధర్మం చెప్పండి.  ధర్మరాజు నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?" అని ద్రౌపది పెద్దలను సూటిగా అడిగింది.  పెద్దలమని కూర్చున్నవారు నోరు పెగిల్చి మాటాడకపోయేసరికి చిన్నవాడైనా వికర్ణుడు లేచి ద్రౌపదిని ధర్మరాజు పందెంలో పెట్టడం అధర్మమని ఘోషించాడు.  సభలో జనాలు అతనిని మెచ్చుకున్నారు.
కర్ణుడికి అతని మీద కోపమొచ్చింది.  "ఇంతమంది పెద్దవారికి తెలియని ధర్మం పిల్లకాకివి, నీకు తెలిసిందా? నోరుమూసుకో." అన్నాడు.  "దుశ్శాసనా!  వీడి మాటలకేం గాని, ముందు ద్రౌపది వస్త్రాలు ఊడబెరుకు" అన్నాడు.  
ఆ మాత్రం ప్రోత్సాహం లభించేసరికి దుశ్శాసనుడికి పట్టపగ్గాలు లేకుండాపోయాయి.  వికటాట్టహాసం చేస్తూ ఆ పని చేయబోయాడు.  కాని సభలోని పెద్దలెవరికీ ఇది తప్పు, అలా చేయవద్దు అనడానికి కూడా మాటలు రాలేదు.  ఇంతలో దుశ్శాసనుడికి గర్వభంగమైంది.  కృష్ణుడు ద్రౌపదీమానసంరక్షణం చేశాడు.
అంత పని చేయబోయిన దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం త్రాగుతానంటూ భీముడు భీకరప్రతిజ్ఞ చేశాడు.  ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పమని విదురుడు సభను కోరాడు.  ధర్మరాజే సమాధానం చెప్పాలి అని భీష్ముడు తప్పించుకున్నాడు.  "నువ్వే చెప్పాలట!  చెప్పవయ్యా మరి!" అని దుర్యోధనుడు హేళనగా అంటూ తన తొడను ప్రదర్శించాడు.  ధర్మరాజు ఊ అనగానే ద్రౌపదిని అక్కడ కూర్చోబెట్టుకుంటాను అన్నట్టుగా. 
భీముడికి మండిపోయింది.  "ఉరే! యుద్ధంలో ఆ తొడను విరగ్గొడతాను చూడరా!" అంటూ మరో భయంకరప్రతిజ్ఞ చేశాడు.
 (4)
పదమూడు సంవత్సరాలు గడిచాయి. 
మా రాజ్యాన్ని మాకిచ్చేయండి.  లేకపోతే ఎలా తీసుకోవాలో మాకు తెలుసు అంటూ పాండవులు కౌరవులకు సందేశం పంపారు.
ఆ రాత్రి ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టలేదు.  "విదురా! వచ్చి రెండు మంచి మాటలు చెప్పిపో" అని కబురు పంపాడు. 
విదురుడు వచ్చాడు.  "రాజా! నీ కొడుకులు చస్తారేమోననే భయంతో నీకు నిద్రపట్టడం లేదు.  కనీసం ఇప్పుడైనా నా మాట విని, పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేసెయ్.  వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దు.  నీ కొడుకులను కాపాడుకో" అన్నాడు.
"అంతమంది పెద్దల ఎదుట సభలో జరిగినది అన్యాయమెలా అవుతుంది?" అన్నాడు ధృతరాష్ట్రుడు.
"అది సభా కాదు, అక్కడున్నవారు పెద్దలూ కాదు" అన్నాడు విదురుడు.  "అలా పిలిపించుకునే హక్కు వారెవరికీ లేదు" అనేశాడు.  
న సా సభా యత్ర న సంతి వృద్ధాః
న సా వృద్దా యే న వదంతి ధర్మమ్।
నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి 
న తత్ సత్యం యత్ ఛలేనాభ్యుపేతమ్।।
(మహాభారతం.5.35.58)
పెద్దలు లేని సభ సభే కాదు.
ధర్మం చెప్పని పెద్దలు పెద్దలే కాదు.
సత్యం లేని ధర్మం ధర్మమే కాదు.
మోసంతో కూడినది (పదిమంది పలికినా) సత్యం కానే కాదు.
అని వివరించి, 
"కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదకః।  
సుకృతే దుష్కృతే చైవ  చత్వారః సమభాగినః।। 
పాపమైనా పుణ్యమైనా చేసినవాడు, చేయించినవాడు, చేయడానికి అనుమతించినవాడు, బాగా చేశారని మెచ్చుకున్నవాడు సమానభాగస్థులు.  అందరూ ఎవరి ఫలం వారు అనుభవించి తీరుతారు" అని చెప్పాడు.
 (5)
భీముడు అన్నంతపనీ చేశాడు.  యుద్ధంలో దుశ్శాసనుణ్ణి ఓడించి పడగొట్టాడు. "ఏరా? నిరపరాధి అయిన ద్రౌపదిని ఈ చేత్తోనే కదరా ఈడ్చావు?" అని, ఆ చేతిని కసిగా విరిచేశాడు.  ఆ చేత్తోనే అతని చెంపలను వాయించాడు. అతని రొమ్ము చీల్చి రక్తం త్రాగాడు.  ఆ భీకరదృశ్యం చూసి "భీముడెంత క్రూరుడు!" అని అపుడు చాలామంది రొమ్ము బాదుకున్నారు.  వారెవరికీ "పెద్దలసభలో" దుశ్శాసనుడు చేసిన వెధవపనులు గుర్తుకురాలేదు!
యుద్ధంలోనే కర్ణుడి రథం నేలలో క్రుంగిపోయింది.  "అర్జునా!  కాసేపు ఆగు! బాణాలు వేయకు!  నేను అసహాయస్థితిలో ఉన్నాను."  అన్నాడు.  మునుపు ద్రౌపది అసహాయస్థితిలో ఉండగా "పెద్దలసభలో" అందరి ఎదుట ద్రౌపది వంటిమీదున్న బట్టలను తాను లాగివేయమని చెప్పిన తన దుర్మార్గపు మాటలు తనకే గుర్తురాలేదు ఆ పెద్దమనిషికి!  అప్పుడు ద్రౌపదిని రక్షించిన కృష్ణుడే ఇప్పుడు అర్జునునిచేత నిర్దాక్షిణ్యంగా శిక్ష విధింపజేశాడు.
శకుని తల సహదేవుని బాణం దెబ్బకు మొండెం నుండి వేరై క్రిందపడింది.  జూదం కోసం పెద్దలసభ నిర్మాణానికి ప్రేరకుడైనవాడు నేలకూలిపోయాడు.
ఎందరు ఎన్నిరకాలుగా చెప్పినా వినకుండా పరమమూర్ఖంగా యుద్ధానికి దిగి, తనవారందరినీ కోల్పోయిన దుర్యోధనుడు మడుగులో దాక్కున్నాడు.  బయటకు వచ్చి యుద్ధం చేయమంటే "నాకు రాజ్యం మీద ఆసక్తి పోయింది.  నేను వనవాసం చేస్తాను.  రాజ్యం నువే తీసుకో" అని మొదలు పెట్టాడు.  "మేము అడిగినప్పుడు ఇవ్వకుండా ఇంతమంది చావడానికి కారణమై ఇప్పుడు ధర్మపన్నాలు చెప్పకు" అన్నమీదట బయటకొచ్చాడు.  భీముడితో యుద్ధంలో తొడలు విరగగొట్టించుకున్నాడు.  గదాయుద్ధంలో అలా చేయరాదని కొందరు భీముడిని నిందించారే గాని, అసలు దుర్యోధనుడు తన తొడ చూపి ద్రౌపదికి అసభ్యంగా సైగ చేసిన విషయం వారికి గుర్తుకురాలేదు!
మొత్తానికి అలా అపుడెపుడో పెద్దల సభలో జరిగిన అన్యాయానికి తగిన ప్రతికారం జరిగింది.
 (6)
ఆనాటి ద్రౌపది మనకాలం నాటి ప్రజాస్వామ్యం.  ఆనాడు ద్రౌపదికి వస్త్రాపహరణం చేయబోతే కృష్ణుడు కాపాడాడు.  ఈనాడు మరోపార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోనికి రాజ్యాంగవిరుద్ధంగా ఆకర్షిస్తూ, ప్రజాస్వామ్యపు విలువలను కాలరాస్తూ ఉన్న అభినవకౌరవులనుండి దాన్ని కాపాడేందుకు ఎవరు దిగివస్తారో?  ప్రజాస్వామ్యానికి నాథులు ప్రజలే.  రాబోయే యుద్ధంలో (ఎన్నికలలో) జరిగిన పరాభవానికి తగిన ప్రతికారం చేసేందుకు సన్నద్ధులు కావాలి.
(22-04-2017 నాడు https://telugu.asianetnews.com/editorial/we-see-mahabharata-repeated-in-our-politics-everyday లో ప్రచురింపబడిన నా వ్యాసం.)

The Personality Development Traits in the Ramayana


What is Personality?
The Collins Dictionary defines the word Personality as –
1. The distinctive characteristics which make an individual unique.
2. The distinctive character of a person which makes him or her socially attractive.
          We may now divide those distinctive characteristics (traits) into two - Physical and Non-physical.  Among these two, the Physical characteristics are the dependents of the Almighty and one cannot afford to change them.  Yet, one need not worry much about the downsides in the physical characteristics; once after the knowledge of the successful story of Ashtavakra, who received a great esteem for his erudition besides his ugly physical personality.  So that, it is clear that Non-physical characteristics (traits) are always dominant and receive high honour over the Physical.  One needs to develop those traits to be recognized as a good and efficient manager.
          The following are few of such traits that are noticed in various characters in the Ramayana.
1.     Ceaseless efforts:
A manager is supposed to be not discouraged by his failures.  His experience teaches him to become the best manager in the course of time.  Visvamitra is the fine example for this trait.  Once after understanding the greatness of being a “Brahmarshi”, he decided to be a Brahmarshi only.  He was not satisfied by achieving the status of “Rajarshi” or “Rshi” or “Maharshi”. So that, continued his till he achieved the rank of “Brahmarshi”.  In the process, he committed some blunders but he gradually corrected all of them once after understanding them to be his mistakes.  Many people caused many disturbances to him in many ways; but he steadily withstood with all of them.  After his achievement, he was praised even by his opponents also.  His maturity brought him an eligibility to teach even a great hero like SriRama.
2.     Capability:
Mere knowledge of managerial duties does not make good managers.  Capability alone is the scale of success of a manager.  Nala is a good example for this trait.  Crossing the ocean without the help of boats and aircrafts was not so easy.  Yet, the problem was easily solved by Nala, under whose supervision a bridge across the ocean was built within five days.
3.     Commitment to the profession:
A manager with commitment is far better than a manager with experience and skills.  Hanuman is the best example for this trait.  He was always loyal to his masters.  He obeyed the instruction of his teacher to be the minister of Sugriva.  He obeyed the instruction of Sugriva and made him friends with SriRama.  He obeyed the instruction of SriRama and found out the whereabouts of Sita.  He obeyed the instruction of Jambavan and crossed the ocean and reached the city of Lanka.  He obeyed the instruction of Sushena and saved the life of Lakshmana.  Thus, he was never reluctant or exhausted in performing any kind of duty that was assigned to him.
4.     Care:
Care for his subordinates makes a person a natural leader.  Vibhishana is a fine example for this trait.  He was very kind and wanted to save his kinsmen and Lanka from the anger of SriRama.  While all other ministers supported the decision of Ravana to fight, Vibhishana alone fearlessly spoke against the opinion of the King.  When he understood that his advice was not going to be honoured, then he decided to save at least the city of Lanka and avoid the total destruction of the race of the Demons.  So, he joined the side of SriRama.  He was criticized by many as a traitor for such act.  However, finally he remained as the saviour of his own race.
5.     Determination
A good leader should be define and justify his duties and determined to achieve them besides many pressures.  The sages in the forest requested SriRama to save them from the Demons.  SriRama assured them that he would do so.  Later, Sita questioned him about the justice in such promise.  She said that SriRama should not kill the Demons for he had no enmity against them.  Yet, SriRama explained her that it was his duty as a Kshatriya to protect his subjects.  She was convinced.  Eventually, SriRama too fulfilled his promise.
6.     Free from Greed/Honesty
It is one of the foremost qualities of the managers.  Kaikeyi cleared out every way of Bharata free from all the hazards to become the king of Ayodhya.  Yet, Bharata was honest enough and free from greed.  He never wanted to become the King as the tradition of his family supported SriRama to be the King.  So, on the instruction of SriRama, he accepted to take care of the Kingdom till SriRama’s return.  Finally, he handed over the Kingdom to SriRama after 14 years.
7.     Foresight:
It is the quality of the Manager who \always wants to be ahead of others.  Sumantara was a minister of Dasaratha.  Dasaratha was in depression as he had no children.  Then, Sumantra advised him to bring the sage “Rshyasrnga” and to perform “putreshti” for children.  Dasaratha followed his advice and received the right fruit.
8.     Gratefulness:
A manager’s success is not always an individual achievement.  So, he must be thankful to his subordinates/co-workers etc.  This quality is always helpful for his organization as well as his personal advancement.  Sugriva had a threat to his life from Vali.  It restricted his movements to a limited area.  At that time, SriRama helped him and made him the King of Kishkindha by killing Vali.  Therefore, Sugriva was grateful to SriRama till the end.  He was little fickle by the fault of his birth as a monkey, but, he proved himself a best friend to Rama.
These, and many other traits such as “Pratijnapalanam” of SriRama, “Respect for elders” exposed by the brothers of SriRama, “Humility besides Capability” displayed by Hanuman, “Self-control” of Lakshmana that dominated his anger, Planning and Successful implementation of Sugriva, Patience of Vasishtha, Knowledge of sages such as Agastya, Humbleness of the kings like Janaka, Timely reaction of Hanuman, guide us towards the path of success by developing our Personality.

Tuesday, 11 December 2018

The Scheme of the Ramayana


The Ramayana and the Mahabharata are the great Epics of Indian Origin.  Besides their wonderful narration of the exploits of great heroes like SriRama and the Pandavas, They are recognized as the ancient encyclopedias of the comprehensive Indian culture and philosophy.

The entire story of Ramayana is spread in 7 Main Chapters.  These Chapters are called as “काण्डम्”. Each of these Chapters has many sub-divisions named Sargas.  Total number of Sargas in the Ramayana is 500.  They consist of Slokas. 

The main story of the 7 chapters in brief is this:

1.     बालकाण्डम्:
1.1. Inquiry of Valmiki for an exemplary person. Narada informs him about SriRama.
1.2. The birth story of Sloka.
1.3. Valmiki begins to write the Ramayana on the instruction of Lord Brahma
1.4. Birth of the sons of King Dasaratha (SriRama, Lakshmana, Bharata and Satrughna)
1.5. SriRama and Lakshmana save the sacrifice of Visvamitra.
1.6. Visvamitra leads SriRama and Lakshmana to the city of Mithila.
1.7. SriRama breaks the bow of Lord Siva.
1.8. Rama Marries Sita and his brothers marry the sisters of Sita.

2.     योध्याकाण्डम्:
2.1.         Dasaratha decides to make SriRama the King of Ayodhya
2.2.         Kaikeyi demands Dasaratha to make her son Bharata the King and to      send Srirama to the forest for 14 years.
2.3.         SriRama, followed by Sita and Lakshmana goes leaves Ayodhya
2.4.         SriRama crosses Ganga on the boat of Guha
2.5.         SriRama goes to Chitrakuta on the instruction of Bharadvaja.
2.6.         The Death of Dasaratha.
2.7.         The Arrival of Bharata
2.8.          Bharata rejects to be the King of Ayodhya.
2.9.         Bharata goes to Chitrakuta to meet Rama and requests him to rule      Ayodhya.
2.10.    Rama accepts to come back to Ayodhya only after 14 years.
2.11.    Bharata returns and SriRama moves to Dandakaranaya.

3.     अरण्यकाण्डम्:
3.1.         The sages request SriRama to save them from the Demons.  SriRama      accepts.
3.2.         Surpanakha was punished for her mischief.
3.3.         SriRama destroys Khara, Dushana and Trisiras.
3.4.         Surpanakha’s disingenuous report to Ravana.
3.5.         Ravana abducts Sita by deceiving SriRama.
3.6.         Jatayu attacks Ravana and gets killed.
3.7.         Rama and Lakshmana in search of Sita.
3.8.         Kabandha guides Rama and Lakshmana to Sugriva.

4.     किष्किन्धाकाण्डम्:
4.1.         Hanuman’s approach to Rama and Lakshmana
4.2.         Friendship of Rama and Sugriva
4.3.         Slaying of Vali
4.4.         Sugriva becomes the King of Kishkindha.
4.5.         Sugriva sends his troops to all the directions in search of Sita.
4.6.          Angada’s troop to South meets Svayamprabha and Sampati.
4.7.          Hanuman gets ready to leap over the sea to reach Lanka.

5.     सुन्दरकाण्डम्:
5.1.         Hanuman meets Mainaka
5.2.         Hanuman reaches Lanka deposing all the obstacles.
5.3.         Hanuman’s search for Sita in the city of Lanka.
5.4.         Hanuman finds Sita in the Asokavana.
5.5.         Hanuman speaks to Sita.
5.6.         Hanuman ruins Asokavana and kills many demons.
5.7.        Meghanada catches Hanuman and takes him to the presence of Ravana
5.8.         Hanuman’s advice to Ravana
5.9.          Hanuman burns Lanka and goes back to his teammates.
5.10.    Rama receives message of Sita through Hanuman.

6.     युद्धकाण्डम्:
6.1.         Troops of Monkeys march to the shore of the sea along with Rama          and Sugriva.
6.2.         Ravana insults Vibhishana. Vibhishana joins SriRama.
6.3.          SriRama’s army builds a bridge across the sea and reaches Lanka.
6.4.         War of Demons and Monkeys.
6.5.          SriRama kills Ravana and enthrones Vibhishana.
6.6.         SriRama comes back to Ayodhya and gets coreneted.

7.     उत्तरकाण्डम्:
7.1.         Story of Ravana
7.2.         Story of Hanuman.
7.3.         SriRama forsakes Sita near the Asrama of Valmiki.
7.4.          Sita gives birth to Kusa and Lava.
7.5.         SriRama performs Asvamedha sacrifice.
7.6.          Sita takes vow and leaves SriRama.
7.7.         Sons of Rama and his brothers take over the responsibility of ruling.
7.8.          Exodus of the citizens of Ayodhya and friends of SriRama along with     SriRama

This great story is called as Ramayana because; it depicts the life story of SriRama.  It is also called as Sitacharitam and Paulastyavadha also. 

काव्यं रामायणं कृत्स्नं सीतायाश्चरितं महत्।
पौलस्त्यवधमित्येव चकार चरितव्रतः।।
Numerous other stories are also present in this wonderful story of the SriRama.  All of them are not mere stories told for amusing but they teach ethics and encourage humans to possess the earnest qualities like courage, compassion, obedience, sacrificing nature, truth and determination etc. 
Ramayana discusses the four life-objectives of humans (Dharma, Artha, Kama and Moksha) in the narrative form of stories.  Even an enemy of SriRama could not restrain himself from praising SriRama that SriRama was the manifestation of Dharma. 
रामो विग्रहवान् धर्मः साधुः सत्यपराक्रमः।
          Rhetoricians say that a Kavya tenderly gives instructions to us like the beloved. By giving the comprehensive account on the achievements of both the conflicting sides, the Kavyas give us full freedom to take our own decision at leisure.  Yet, it is the human tendency to hail the victorious side.  The Indian composers of various Kavyas always designed their stories to end them with the winning note of the side that followed Dharma. So, we understand that we should act like the heroes who followed Dharma and not the villains who acted against Dharma at all.
रामादिवत् वर्तितव्यम् न च रावणादिवत्।
So, after learning the story of the Ramayana, we understand that we must conduct ourselves like Rama but not like Ravana.Indeed, it is the intended idea of the composer. 
Rama and his followers represented Dharma and Ravana and few other people represented Kama and Artha in this story.  We notice a continuous conflict between these two human objectives to gain upper-hand over the other throughout the story.  We see the temporary rise and dominance of Kama and Artha quite for some time but it is Dharma that comprehensively wins every time and for the final time as well.
01.     Vali overpowered Sugriva and kept himself on a threat to Sugriva’s life.  Moreover, he stole even the wife of Sugriva.  So, Sugriva took shelter with SriRama and got Vali killed by him.
02.    Surpanakha was a widow of a Demon called Vidyujjihva.  She requested Rama and Lakshmana to marry her.  She even intended to kill Sita.  Then, she was rightly punished by Lakshmana. 
03.    Ravana ill-treated many women and hence, he was cursed by Brahma and Nalakubara that he would die if he repeated same malice. Still, Ravana dared to abduct Sita and finally got himself killed by Rama.

We see some instances where Rama and his followers were put some ethical tests but they firmly withstood with Dharma by denying Artha (considerable benefit).

01.                        Kaikeyi demanded Dasaratha to make Bharata the king of Ayodhya.  Dasaratha had no other way but to grant her demand fulfilled.  Yet, Bharata firmly denied gettingcoroneted.  On the instruction of Rama, he ruled Ayodhya for 14 years as a representative of SriRama, till his arrival, back from the forest.

02.                        SriRama promised Kaikeyi that he would live in the forests for 14 years.  Later, he was requested by many such as Vasishtha, Sumantra, Kausalya, Jabali, Bharata, the citizens of Ayodhya and even by Kaikeyi to come back to Ayodhya for coronation.  Yet, he decisively refused to come back earlier than the due date.  He returned to Ayodhya only after 14 years.

03.                        Sugriva promised SriRama to help him in getting back Sita from Ravana.  Ravana sent Sugriva a message that Sugriva was very dear to him because he was the brother of Vali.  He advised Sugriva to abandon Rama and go back to Kishkindha.  Sugriva denied the words of Ravana and gave him a sharp reply that Ravana was his enemy because Ravana was the friend of Vali.  

04.                        Many monkeys of Rama’s side and many Demons on the side of Ravana were killed in the war of Rama and Ravana.  However, all the monkeys got their life back.  Only those Demons survived who supported Vibhishana and supported by Vibhishana.  Thus, Adharma was ruined for the elevation of Dharma.

These instances teach us how adamant and strong-minded a person should be, in following Dharma.  Even the episodes like Visvamitra’s penance, Slaying of Vatapi by Agastya also prove Dharma to be the final winner.

SriRama, as a son, sacrificed his Kingdom for the Dharma of honouring the word of his father.  SriRama, as a King, sacrificed Sita for the Dharma of honouring the word of his subjects.  SriRama, as an observer of truth, sacrificed Lakshmana for the Dharma of honouring the word of the time (Yamadharmaraja). Thus, SriRama sacrificed everything of his for the sake of Dharma only.  If Dharma is elevated, the humanity is elevated.  Humans are mortal, but the Humanity should remain immortal!

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...